
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
శ్రీ వరబసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
భక్తులతో కిక్కిరిసిన ఆలయ
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో
 
  ఆదివారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హోళగుందకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వరబసవేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తాదుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ప్రధానంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 ఆదివారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హోళగుందకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వరబసవేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తాదుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ప్రధానంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda