
వై.నాగేశ్వరారవు యాదవ్ ని పరామర్శిoచిన కె.ఇ.క్రిష్ణమూర్తి, పాలకుర్తి తిక్కారెడ్డి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఈ నెల 25న తేదీన అనారోగ్యంతో హైదరాబాద్లో ఆర్కేటి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ని బుధవారం తెలుగుదేశంపార్టీ పోలిట్ బ్యూరో సబ్యులు శ్రీ కె.ఇ.క్రిష్ణమూర్తి గారు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి గార్లు పరమార్శించడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!