
అమ్మవారిని దర్శిoచుకున్న మంత్రివర్యులు కింజరపు రామ మోహన్ నాయుడు
విజయవాడ, న్యూస్ వెలుగు; అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు కింజరపు రామ మోహన్ నాయుడు
వీరితో పాటుగా విజయవాడ ఎంపి కేశినేని చిన్ని శివనాధ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఇరువురు విచ్చేశారు.వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు.వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన ఈవోకార్యక్రమంలో ఈవోతో పాటుగా డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!