
ప్రపంచస్థాయి ఐటీ పాలసీతో నాలెడ్జ్ ఎకానమి
   అమరావతి; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులతో గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రపంచస్థాయి ఐటీ పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఏపీని కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా వారికి వివరించారు. కో-వర్కింగ్ 
 
  స్పేస్ లు, నైబరింగ్ హబ్ లు, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కుల ద్వారా సౌకర్యవంతమైన నమూనాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
స్పేస్ లు, నైబరింగ్ హబ్ లు, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కుల ద్వారా సౌకర్యవంతమైన నమూనాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఐ టీ రంగంలో ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM