నిత్య ఆర్జిత సేవలను పరిశీలించిన ఆలయ ఈవో కె.ఎస్ రామరావు

నిత్య ఆర్జిత సేవలను పరిశీలించిన ఆలయ ఈవో కె.ఎస్ రామరావు

విజయవాడ, న్యూస్ వెలుగు; దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం సందర్బంగా ఉదయం నుండి అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు..పెద్ద సంఖ్యలో నిత్య ఆర్జిత సేవలలో పాల్గొన్న భక్తులు..ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు, సిబ్బందికి సూచనలు చేస్తున్న ఆలయ ఈవో కె.ఎస్ రామరావు, అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!