
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ పరీక్ష హాల్ తనిఖీ
న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ ఎగ్జామ్ జరుగుతున్న ఐదు కేంద్రాలు వద్ద తనిఖీ చేసినట్లు తెలిపారు, అనంతరం ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక మెడికల్ ఆఫీసర్ అబ్జర్వర్ నియమించి కాపీలు జరగకుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!