లేబరు కోడ్స్ రద్దు చేయాలి

లేబరు కోడ్స్ రద్దు చేయాలి

 5 5 రోజులుగా నిరవధిక దీక్ష లు చేస్తున్న దల్లేవాల్ చే దీక్ష లను ఉపసంహరింప చేయించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; కార్మిక కర్షక ఐక్యత దినం సందర్భంగా సిఐటియు,రైతు,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగింది.కార్యక్రమం లో పాల్గొన్న సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధా క్రిష్ణ,రైతు సంఘం జిల్లా కార్యద ర్శి రామకృష్ణ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ సి.ఐ.టి.యు.న్యూ సిటీ కార్యదర్శి సి.హెచ్. సాయి బాబా మాట్లాడుతూ మైత్రి బలపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ వర్గం ప్రజానీకాన్ని వదలడం లేదు. రాజకువర్గం శతాబ్ద సంవత్స రాల క్రితం పోరాడి సాధించు కున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడ్ లుగా మార్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు మార్చడానికి పూనుకున్నా రు.గతంలో మోడి ప్రభుత్వ మె డలు వంచి సాధించుకున్న తుంగలోకి తొక్కడం,ఆ రో జు చెప్పిన రైతు పండించిన పంటకు మద్దతు ధర కోసం చ ట్టం చేయకపోవడంతో వాటిని చేయాలని రైతాంగం ఆందోళన చేస్తూ మరొకపక్క దల్లేవాలా అనే రైతు 55 రోజులుగా నిరవ ధిక నిరాహార దీక్షలు చేస్తున్నా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. మా సమస్యలు పరిష్కరించం డని మరో 111మంది మూడు రోజులుగా నిరవధిక దీక్షలు కూర్చున్నారు.అయిన పాలకు లకు చీమ కుట్టిన బాదలేదు. మోడి ప్రజావ్యతిరేక విధానాల పై కార్మిక,కర్షకులు ఇతర ప్రజా తంత్ర లౌకిక శక్తులను మిలిటెం ట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా వుండాలన్నారు.ఈ కార్యక్రమంలోసి.ఐ.టీ.యు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ సి.ఐ. టి.యు జిల్లా నాయకులు నాగేశ్వర రావు, కె.ప్రభాకర్, సిఐటియు నగర నాయకులు కే సుధాకరప్ప G.ఏసు, మెడి కల్ రిప్రజెంట్ యూని యన్ కోటేశ్వర రావు.ఆటో యూని యన్ నాయకులు.మహమూ ద్, హుస్సేన్ వలి, షంషేర్, సి. ఐ.టి.యు నాయకులు చల పతి మరియు ఆటో హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!