మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడి

  మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  PMO కార్యాలయం పేర్కొంది. దేశంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివిద సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు , అలవాట్లు ఇలా ఒకటేమిటి సమిలితమైన భారతావనిలో ఆవేక విశయాలను ప్రధాని మోడి ప్రజలతో తన అనుభవాలను , ఆలోచనలను ‘మన్ కీ బాత్’  ద్వారా పంచుకొనున్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM