
1వ డిసి ఛైర్మెన్ గా మిక్కిలిని వెంకటప్రసాద్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో మంగళవారం నిర్వహించిన సాగునీటి ఎన్నికల్లో 1వ డిసి ఛైర్మెన్ మిక్కిలేని వెంకటప్రసాద్, ఉప చైర్మెన్ గా గుళ్ళెం మల్లప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న టీసిలకు,రైతులకు,ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ తనయుడు గిరిమల్లేష్ గౌడ్,మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ, టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్యప్రెసిడెంట్ బడేఘర్ ఉస్మాన్ సాబ్,వైస్ ప్రసిడెంట్ సిద్ధిక్ సా,తోక వెంకటేష్,అబ్దుల్ సుభాన్ ఎల్ఎల్సీ జేఈ ఈశ్వర్ టీసీలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!