
లబ్ధిదారులకు పెన్షన్ అంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి: నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పెన్షన్ దారులకు వారి ఇళ్ల వద్దనే అంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu