
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ
విజయవాడ: నగరంలోని సింగ్ నగర్ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతోందని మంత్రి నారాయణ తెలిపారు. 
 ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరా నాయక్ నగర్లో పరిస్థితులను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం పంపిణీ, తాగునీటి సరఫరా గురించి అరా తీశారు ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని అయన తెలిపారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరా నాయక్ నగర్లో పరిస్థితులను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం పంపిణీ, తాగునీటి సరఫరా గురించి అరా తీశారు ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని అయన తెలిపారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM