కర్నూలు పై మోడీ ట్వీట్

కర్నూలు పై మోడీ ట్వీట్

న్యూస్ వెలుగు అప్డేట్ :  ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి  సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.  నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనంతో పాటు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని మోదీ తెలిపారు. అనంతరం కర్నూలులో 13వేల400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS