
కుంభమేళా ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ
ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా లో తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి చెందడం పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రపంచంలో నే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన కుంభమేళా లో విషాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.. తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్న ఎం.పి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!