విద్యావ్యవస్థ బలోపేతానికే ఎంపిటి సమావేశాలు

విద్యావ్యవస్థ బలోపేతానికే ఎంపిటి సమావేశాలు

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి మెగా పేరెంట్స్-టీచర్స్ (ఎం.పి.టి.) సమావేశాలు ఎంతో దోహదపడతాయని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ శనివారం కంట్రోల్ రూం వద్దనున్న

టౌన్ మోడల్ పాఠశాలలో నిర్వహించిన ఎంపిటి సమావేశానికి అదనపు కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగి, వాటి బలోపేతానికి, విద్యార్థుల సంఖ్య పెంపునకు ఈ సమావేశాలు ఎంతో కీలకం అవుతాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో చేసుకుంటూ, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదనపు కమిషనర్ భోజనం చేశారు. తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!