ఇంచార్జ్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నిజాముద్దీన్

ఇంచార్జ్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నిజాముద్దీన్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల ఇంచార్జ్ తహసీల్దార్ గా నిజాముద్దీన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు,రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.అలాగే ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా వచ్చి పని చేయించుకోవాలన్నారు.మరియు ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ సతీష్ ప్రమోషన్ పై నెల్లూరు జిల్లా కొవ్వూరుకు బదిలీ అయ్యారని చెప్పారు.ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముకుందరావు,విఆర్ఓ దామోదర,నాగరాజ,ప్రహ్లాద,ఈరన్న, సూరామాంజనేయులు,కంప్యూటర్ ఆపరేటర్లు నరసప్ప బసవ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!