
ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
స్టేషన్ ఘనపూర్ న్యూస్ వెలుగు: గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి అని అన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!