
హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేత
కొత్తచెరువు, న్యూస్ వెలుగు; శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు బీసీ కాలనీలోని హాస్టల్ విద్యార్థులకు చెరుకూరి చంద్రశేఖర్ సహకారంతో నోటు పుస్తకాలు పెన్నులు తొక్కుడు లడ్డూలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు తన మానసిక సంతోషం కోసం పేద విద్యార్థులకు వీటిని పంపిణీ చేశామని వారు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Chandra
 Journalist Chandra