
రాష్ట్రప్రభుత్వానికి నోటీసు జారీ
తెలంగాణ న్యూస్ వెలుగు : ఎస్సీ వర్గీకరణ చట్టంపై 6వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని ధాఖలైన పిటిషన్ ను తత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యూరా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది.
Was this helpful?
Thanks for your feedback!