భారీగా చేరిన వరద నిరు 20 గేట్లను ఎత్తిన అధికారులు

భారీగా చేరిన వరద నిరు 20 గేట్లను ఎత్తిన అధికారులు

తెలంగాణ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మొత్తం 20 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు  వెల్లడించారు. పైన కురుస్తున్న వరదల వల్ల ప్రాజెక్ట్ కు భారీఎత్తున వరద నిరు ప్రాజెక్ట్ కు చెరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి సైతం వేగంగా నిర్వహించడం జరుతుందని అధికారులు మీడియాకు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!