
అధికారులు లిఖిత పూర్వకంగా సమాదానం ఇవ్వాలి : మంత్రి
న్యూస్ వెలుగు తెలంగాణ: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల తిరస్కారానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి రాష్ట్ర స్దాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!