పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  ఎస్పీ  ఆదేశాల మేరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన జమ్మలమడుగు సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి రమాకాంత్  రక్తదాన శిబిరం నందు జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప , జమ్మలమడుగు రూరల్ సిఐ గోపాల్ రెడ్డి, కొండాపురం సిఐ రఫీ గారు, కలమల ఎస్ఐ తిమోతి , మెడికల్ ఆఫీసర్ శ్రీలత   ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టౌన్ కు చెందిన ప్రజలు  రాజకీయ నాయకులు సిబ్బంది రక్తదానం చేసినారు. ఇప్పటివరకు 50 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!