
పద్మశ్రీ పురస్కారం ప్రకటన హర్షణియం
హోళగుంద, న్యూస్ వెలుగు: దళిత జాతి సూర్యుడు,ప్రజా పోరాట యోధుడు,విప్లవనేత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కార ప్రకటన హర్షణీయమని ఎమ్మార్పియస్ మాజీ ఆలూరు తాలూకా అధ్యక్షులు,టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!