గొప్ప భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
న్యూస్ వెలుగు కడప : శుక్రవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాల్లో మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ ... Read More
తల్లిదండ్రులే నాకు మూలగురువులు : హోంమంత్రి వంగలపూడి అనిత
న్యూస్ వెలుగు అమరావతి: హోంమంత్రి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసక్తికర విషయాలను ఆమె సోషల్ మీడియాతో పంచుకున్నారు. మనకు తొలి ఉపాధ్యాయులు ఎవరు అంటే,మన తల్లిదండ్రులే,తల్లిదండ్రులు మనకు కేవలం ... Read More
ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు సీఎం
న్యూస్ వెలుగు విశాఖపట్నం: ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ... Read More
వరుస మరణాలతో అంతుచిక్కని వ్యాధి : కీలక సూచనలు చేసిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గత రెండు నెలలుగా సంభవిస్తున్న వరుస మరణాలపై సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ... Read More
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, ... Read More
1,50,000 రూ.లకు లడ్డూ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి దంపతులు
కర్నూలు న్యూస్ వెలుగు : పట్టణంలోని పలుచోట్ల గత కొన్ని రోజులుగా అన్ని కాలనీలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆనవాయితీగా వస్తున్న లడ్డూ వేలాన్ని కూడా ... Read More
సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు
కల్లూరు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో 12-03-2025సం,,అంటే సుమారుగా 5నెలల క్రితం B. లక్ష్మీదేవి భర్త B. జయన్న కి అనా రోగ్య ... Read More