
కాల్వ గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
న్యూస్ వెలుగు, పాణ్యo నియోజకవర్గo: ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామంలో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం మరియు గ్రామo లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖరు,మండల అధికారులు కలిసి ప్రజల వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎ
 మ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో అధికారంలోకి రావడానికి దొంగ పట్టాలు మంజూరు చేశారని వాటన్నింటినీ రద్దు చేయాలని అదేవిధంగా భూకబ్జాలు విపరీతంగా చేశారని వీటన్నిటిపై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబధిత గ్రామ పంచాయితీ అధికారులు,గ్రామ టిడిపి నాయకులు,మండల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో అధికారంలోకి రావడానికి దొంగ పట్టాలు మంజూరు చేశారని వాటన్నింటినీ రద్దు చేయాలని అదేవిధంగా భూకబ్జాలు విపరీతంగా చేశారని వీటన్నిటిపై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబధిత గ్రామ పంచాయితీ అధికారులు,గ్రామ టిడిపి నాయకులు,మండల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar