
స్థిలావస్థ పుట్ బ్రిడ్జి పై వ్యక్తి గాయాలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం నంబర్:3 సబ్ డివిజ
 
  న్ హోళగుంద పరిధిలోని ఫుట్ బ్రిడ్జి 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.ఈ ఫుట్ బ్రిడ్జి మీద నుండి రైతులు,ద్విచక్ర వాహనాలు,ముద్దటమాగి గ్రామ ప్రజలు వివిధ పనుల నిమ్మితం తిరుగుతుంటారు.దీంతో ఫుట్ బ్రిడ్జి ఎప్పుడు రద్దీగా ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫుట్ బ్రిడ్జి పై పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడడంతో అటు వైపుగా వెళ్తున్న వ్యక్తి ఆకస్మికంగా రంధ్రంలో కాలు జారీ తీవ్రంగా గాయాల పాలయ్యాడు.కావున ఫుట్ బ్రిడ్జిని మరమత్తులు చేపట్టి ప్రజాల యొక్క సమస్యను పరిష్కరించాలని ఎల్ ఎల్ సి జేఈని ఎస్డిపిఐ నాయకులు కోరారు.
న్ హోళగుంద పరిధిలోని ఫుట్ బ్రిడ్జి 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.ఈ ఫుట్ బ్రిడ్జి మీద నుండి రైతులు,ద్విచక్ర వాహనాలు,ముద్దటమాగి గ్రామ ప్రజలు వివిధ పనుల నిమ్మితం తిరుగుతుంటారు.దీంతో ఫుట్ బ్రిడ్జి ఎప్పుడు రద్దీగా ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫుట్ బ్రిడ్జి పై పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడడంతో అటు వైపుగా వెళ్తున్న వ్యక్తి ఆకస్మికంగా రంధ్రంలో కాలు జారీ తీవ్రంగా గాయాల పాలయ్యాడు.కావున ఫుట్ బ్రిడ్జిని మరమత్తులు చేపట్టి ప్రజాల యొక్క సమస్యను పరిష్కరించాలని ఎల్ ఎల్ సి జేఈని ఎస్డిపిఐ నాయకులు కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda