డ్రగ్స్ పై ” మన్ కీ బాత్ “లో చర్చించిన ప్రధాని

మానస్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ బారిన పడిన వారికి మెరుగైన చికిచ్చా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చిందని ఆయాన పేర్కొన్నారు. దేశంలో ఇలాంటివాటిని నీయంత్రించేందుకు కటినమైన చట్టాలను ప్రభుత్వం అమలుచేస్తుందని ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమంద్వారా ప్రజలకు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!