
శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్..
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ప్రముఖ చలనచిత్ర కధానాయకులు వరుణ్ తేజ్ బృందం అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ఈవో కె.ఎస్ రామరావు వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!