ఫిజిలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి

ఫిజిలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము రిపబ్లిక్ ఆఫ్ ఫిజీలోని నాడీకి రెండు రోజుల అధికారిక పర్యటనలో బాగంగా ఫిజికి  చేరుకున్నారు.  ఫిజీ ఉప ప్రధాన మంత్రి విలియమ్ గవోకా మరియు ఫిజీలోని భారత హైకమిషనర్ పిఎస్ కార్తిగేయన్‌లు ఆమెకు స్వాగతం పలికారు. ఇది భారత రాష్ట్రపతి ఫిజీకి మొట్టమొదటి పర్యటనగా రాష్ట్రపతి కార్యాలయ అధికారులు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!