విమాన  ప్రమాద ఘటనపై ప్రధాని కీలక ఆదేశాలు

విమాన ప్రమాద ఘటనపై ప్రధాని కీలక ఆదేశాలు

అహ్మదాబాద్‌:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా మరియు పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడారు.

విమాన ప్రమాదంలో బాధితులకు వెంటనే అన్ని రకాల సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రక్షణ సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడం జరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్  నాయుడు ప్రధానమంత్రికి తెలిపారు. ఈ ఘటనపై కేంద్రం ప్రత్యేక దర్యాప్తును ఏర్పడుచేసినట్లు హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS