
గ్రామసభలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు
హోళగుంద, న్యూస్ వెలుగు :గ్రామసభల ద్వారా సమస్యలనుపరిష్కరిం
చుకోవచ్చునని తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. రైతులు నీలమ్మ భర్త తిక్క స్వామి మా పొలము ఆన్లైన్లో తక్కువ భూమి చేసినారని తాసిల్దార్ ను నిలదీశారు మన పాస్ బుక్ లో ఎంత ఉందిఅంత ఆన్లైన్లో చేయాలని సమస్యల నుంచి సంవత్సరాలు కార్యాలయం తిరిగిన పని చేయలేదని ఇప్పటికైనా మా భూమి సరిచేసి ఇవ్వాలని గ్రామ సభలో చెప్పారు గురువారం మండల పరిధిలోని నాగరకన్వి గ్రామాల్లో రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు సద్వినియోగం చేసుకోవాలిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్ నిజాముద్దీన్,రీ సర్వే తహసీల్దార్ ముకుంద రావు,డివిజన్ సర్వేయర్ వేణు సూర్య,ఆర్ఐ రాజశేఖర్ గౌడ విఆర్వోలు,గ్రామ సేవకుల గ్రామ సర్వేర్లుతదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!