సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు : జిల్లా ఎస్పీ

సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు : జిల్లా ఎస్పీ

కర్నూలు న్యూస్ వెలుగు : ఏప్రిల్ (సోమవారం) 14 వ తేదీన డా. బి ఆర్ అంబేద్కర్ (ప్రభుత్వ సెలవు దినం) జయంతి సంధర్బంగా ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమానికి రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!