
పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను కలిసిన రాజా గౌడ,
హోలగుంద, న్యూస్ వెలుగు: టీడీపి సీనియర్ నాయకులు,పారిశ్రామికవేత్త రాజా గౌడ మంగళవారం పత్తిపాడు ఎమ్మెల్యే
 రామాంజనేయులును,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం సమస్యల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శేషగిరి,దుర్గాప్రసాద్,విజయ్ కుమార్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
 రామాంజనేయులును,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం సమస్యల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శేషగిరి,దుర్గాప్రసాద్,విజయ్ కుమార్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda