కర్నూల్ పట్టణంలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ స్కానింగ్ కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ

కర్నూల్ పట్టణంలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ స్కానింగ్ కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ

          డి ఎం హెచ్ ఓ

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు పట్టణం లోని ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ , K K పాలి క్లినిక్ నందలి స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ P . శాంతికళ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రం నండలి రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ పరిశీలించడం జరిగిదని తెలిపారు . జిల్లా లోని స్కానింగ్ కేంద్రాల వారు రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ నిబందనల ప్రకారం నిర్వహించాలని  లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని అట్లు లేని యడల PC & PNDT చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో DEMO శ్రీనివాసులు శెట్టి ,మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!