
కర్నూల్ పట్టణంలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ స్కానింగ్ కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ
డి ఎం హెచ్ ఓ
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు పట్టణం లోని ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ , K K పాలి క్లినిక్ నందలి స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ P . శాంతికళ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రం నండలి రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ పరిశీలించడం జరిగిదని తెలిపారు . జిల్లా లోని స్కానింగ్ కేంద్రాల వారు రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ నిబందనల ప్రకారం నిర్వహించాలని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని అట్లు లేని యడల PC & PNDT చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో DEMO శ్రీనివాసులు శెట్టి ,మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!