
మేయర్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
కల్లూరు, న్యూస్ వెలుగు; 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, నగర మేయర్ బి.వై. రామయ్య, గణేష్ నగర్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మీకాంత రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంస్పెక్టర్లు హుస్సేన్, రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!