నాగరకన్విలో రెవిన్యూ సదస్సు

హొలగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరవింద సదస్సులో భూ సమస్యలకు చక్కటి పరిష్కారం మార్గం చూపడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ తెలిపారు.శుక్రవారం మండల పరిధిలో నాగరకన్వి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షుల అధ్యక్షతన పద్మావతి అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జనవరి 8వ తేదీ వరకు మీ భూమి మీ హక్కు పేరుతో ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ సదస్సులో రీ సర్వేలో సమస్య ఉన్న వాటిని పరిష్కార కోసం సమావేశం పెట్టారన్నారు గ్రామస్థాయిలో సదస్సు ఏర్పాటు చేసి అధికారులు ఒకేచోట చేరి సమస్యను పరిష్కరిస్తున్నట్టు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో జరిగే రెవిన్యూ సదస్సు లతో భూ సమస్య తుంబలం నీలమ్మ మా భూమి సమస్య పరిష్కరించాలని తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త నాగిరెడ్డి వీఆర్వో సూర ఆంజనేయులు గ్రామ సర్వే శ్రీనివాసులు కంప్యూటర్ ఆపరేటర్లు బసవ గ్రామ సేవకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!