
శ్రీ సాయి సన్నిధిలో సహస్ర దీపోత్సవం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆలూరు మండల కేంద్రము లో ఉన్నటువంటి కమ్మరచేడు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ సాయి సన్నిధి లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గ్రామంలోని శ్రీ సాయి భక్తులు అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!