
ఇసుక ట్రాక్టరలు పట్టివేత
హొలగుంద, న్యూస్ వెలుగు; మండలంలో మండల పరిధిలో మార్లమడికి గ్రామం చెందిన అగరి వేదవతి నిధిలో బుధవారం అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు తరలిస్తుండగా ఎస్సై దిలీప్ కుమార్ ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కర్నూలు జిల్లా ఇసుక మైనింగ్ అధికారులకు పంపినట్టు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!