
ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఆకస్మిక తనిఖీ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్
హొళగుంద, న్యూస్ వెలుగు; అంతర్ రాష్ట్ర సరిహద్దు హోళగుంద చెక్ పోస్టును ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ ) ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెక్ పోస్టులలో అక్రమ రవాణ ను కట్టడి చేయాలి.అంతర్ రాష్ట్ర సరిహద్దు హోళగుంద చెక్ పోస్టును ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ ) కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ రవాణ జరగకుండా కట్టడి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టులో పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.ఆలూరు సిఐ వెంకటచలపతి , హోళగుంద ఎస్సై బాల నరసింహులు , ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!