దర్యాప్తుకు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

దర్యాప్తుకు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఢిల్లీ న్యూస్ వెలుగు : 

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన పై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు.  దేశంలో ఉన్న ప్రస్తుత బోయింగ్ విమానాల పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందినా  భాదిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనలో మృతి చెందినా వారిని గుర్తించేందుకు డిఎన్ఏ లు కూడా చేయనున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయడు వెల్లడించారు. ఈ ఘటన పైDGCA దర్యాప్తుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యెక నిపుణులను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన మీడియా కు తెలిపారు. NA పరీక్షలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS