
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన విద్యార్ది సంఘం నేతలు
కర్నూలు : హోళగుంద మండల కేంద్రంలో మంగళవారం ఎస్సీ హాస్టల్ పునః ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల సర్వసభ్య సమావేశంలో ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బూసినే వీరుపాక్షికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బూసినే వీరుపాక్షి సానుకూలంగా స్పందిస్తూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!