
సంచార రైతు బజార్లను ప్రారంభిస్తున్నాo
కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య
న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్ర ప్రభుత్వం సంచార రైతు బజారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్
డాక్టర్ బి నవ్య తెలిపారు. నేడు ఆ శుక్రవారం కర్నూల్ లో ఆమె సంచార రైతు బజార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ…ప్రజల సౌలభ్యం కోసం వారి వీధులలోనే సంచార రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ. నవ్య అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం తమ ఇంటి వద్దకే కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!