
వైకుంఠం కుటుంబానికి సంతాపం తెలిపిన రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి
హొళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లర్తి గ్రామంలో వైసీపీ నాయకులు వైకుంఠం మృతి చెందాడు.దీంతో ఆదివారం మృతుడి 
 కుటుంబానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి సంతాపం తెలిపారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డీ,అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,లింగప్ప, చంద్రశేఖర్,రవి,శేషి,వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి సంతాపం తెలిపారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డీ,అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,లింగప్ప, చంద్రశేఖర్,రవి,శేషి,వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda