
ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి
హోళగుంద,న్యూస్ వెలుగు: నేటి నుంచి 24వ తేదీ వరకు మండలంలోని హోళగుంద సచివాలయం – 3,చిన్నహ్యాట సచివాలయం,సులువాయి సచివాలయాల యందు 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డు నమోదు చేయడం జరుగుతుందన్నారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలలిత కోరారు.
Was this helpful?
Thanks for your feedback!