
మన్ కీ బాత్ లో మీరు పాలుపంచుకోండి :మోడీ
ఢిల్లీ : సెప్టెంబర్ 29న నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు.
రేడియో కార్యక్రమంలో 114వ ఎపిసోడ్ పీఎంఓ అధికారులు తెలిపారు. కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు మరియు సూచనలను టోల్ ఫ్రీ నంబర్ 1800-11-7800 ద్వారా సమర్పించవచ్చని పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ప్రజలు కూడా 1922కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు మరియు ప్రధాన మంత్రికి నేరుగా వారి సూచనలను అందించడానికి SMSలో వచ్చిన లింక్ను అనుసరించవచ్చ అధికారులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!