ప్రతిభ కనబరిచిన  విద్యార్థులు

ప్రతిభ కనబరిచిన  విద్యార్థులు

హొళగుంద, న్యూస్ వెలుగు; నేషనల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముంబాయి వారు నిర్వహించిన ఆల్ ఇండియా స్వచ్ఛభారత్ ఆర్ట్ కాంపిటీషన్ 2024 నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనడం అయినది 78 విద్యార్థులు వివిధ కాంపిటీషన్లో పాల్గొన్నారు ,9 గురు విద్యార్థులు మూడు రకములు కాంపిటీషన్లో{ ఫస్ట్ గ్రేట్} రావడమైనది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ విద్యార్థులకు సర్టిఫికెట్లులు గోల్డ్ మెడల్ అందించి అభినందించడం జరిగింది సంబంధిత తరగతి ఉపాధ్యాయులు కృషి వల్ల
విద్యార్థులు ప్రగతి బాటలో ప్రయసించారని హెచ్ఎం నజీర్ అహ్మద్ తెలియజేసి వారిని అభినందించారు, 1) కె.విశ్వాస్ 2) ఎం, పల్లవి 3) ఎం, తస్లీమ్ 4) ముల్లా, సులెం 5) ఎస్, నిదా ఫాతిమా 6) బీటీ, ఉమ్మి జిక్ర 7) ముల్లా, ఉజ్మ కౌసర్ 8) బి ,జోయమాహిన్ 9) కె, హర్షిత
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సమీనా, ఉమా, గోపాల్, మీటు నాయక్, ఆదినారాయణమ్మ, శకుంతల, పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!