రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ను కలిసిన టీడీపీ యువ నేత రఘురామ్ రెడ్డి.

రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ను కలిసిన టీడీపీ యువ నేత రఘురామ్ రెడ్డి.

హోళగుంద, న్యూస్ వెలుగు: టీడీపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపుమేరకు కురుకుంద తిమ్మారెడ్డి తనయుడు టిడిపి యువ నేత రఘురామ్ రెడ్డి వైజాగ్ లోని టీడీపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆలూరు నియోజకవర్గంలోని రోడ్లు త్రాగునీరు వంటి పలు సమస్యలను వివరించారు.అనంతరం టిడిపి యువ నేత రఘురామ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!