
భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ఆలయ ఈవో కే ఎస్ రామరావు
విజయవాడ, న్యూస్ వెలుగు; కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామీ వారి ఆలయం వద్ద నిర్వహించిన అన్నవితరణ కార్యక్రమం లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ఆలయ ఈవో కే ఎస్ రామరావు ఏర్పాట్లపై ఆనందం వ్యక్తపరుస్తున్న భక్తులు…
Author
Was this helpful?
Thanks for your feedback!