
నిందితులను కఠినంగా శిక్షించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న హాత్యను లింగంపల్లి కరువ సంఘం నాయకులు నేరణికి రవి,హెబ్బటం శీను,శంభులింగ, మౌనేశ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!