
అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం పై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణానంగా పనిచేసిన అధికారులను అభినందించారు. గతంలో ఎప్పుడు లేనివిదంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందలని ఆయన అధికారులకు సూచించారు. ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న ఛాలెంజ్ అని ఆయన అన్నారు . పెన్షన్ ఇంటి వద్దకె వెళ్ళి రూ.2,737 కోట్లతో 64 లక్షల మందికి పింపిణీ చేశారన్నారు.
Was this helpful?
Thanks for your feedback!