
అంజలి ఘటించిన ముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మగాంధీ, పూర్వ ప్రధానమంత్రి లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!